Ration card ఉన్నవారికి శుభవార్త.. ఖాతాలోకి నేరుగా డబ్బులు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.
దేశంలో Ration card ఉన్న కోట్లాది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక మార్పును తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలు అందిస్తున్న ప్రభుత్వం, ఇకపై వాటి స్థానంలో లేదా వాటితో పాటు నేరుగా నగదు రూపంలో సహాయం అందించే అవకాశాలను పరిశీలిస్తోంది. సంవత్సరాలుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకు నిత్యావసర సరుకులు అందుతున్నాయి. అయితే ఈ వ్యవస్థలో … Read more