Andhra Pradesh జీరో పావర్టీ P4 విధానం: సమగ్ర అభివృద్ధికి కొత్త మార్గదర్శి

Andhra Pradesh P4 విధానం

Andhra Pradesh ప్రభుత్వం 2047 నాటికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ఒక విప్లవాత్మకమైన P4 విధానం (Public–Private–People Partnership) ను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వ శ్రద్ధ, కార్పొరేట్ CSR నిధులు, ధనవంతుల దాతృత్వం, ప్రజల సక్రియ భాగస్వామ్యం అన్నీ కలిపి పేద కుటుంబాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి సాధించడమే ప్రధాన ఉద్దేశ్యం.  Andhra Pradesh P4 విధానం అంటే ఏమిటి? P4 అనగా Public, Private, People Partnership. Public – … Read more

AP ఉచిత బస్ ప్రయాణం. ఆగస్టు 15 నుంచి కొత్త పథకం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత బస్ ప్రయాణం. ఆగస్టు 15 నుంచి కొత్త పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజల మనసు గెలుచుకునే పెద్ద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళలకు, బాలికలు, ట్రాన్స్‌జెండర్‌లు ఇకపై APSRTC ఉచిత బస్  ప్రయాణం. ఈ పథకం 2025 ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వంయోక్క ముక్య ఉదేశం ఆంధ్రప్రదేశ్ మహిళలకు … Read more